Breaking News

తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!

దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…

Read More

విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన

లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

Read More

నిర్ణీత గడువులోగా ఆలయపుణ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పనుల పరిశీలన భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో అన్ని వసతులు కల్పించాలి భైంసా సబ్ కలెక్టర్ ఆదేశం బాసర జూలై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు….

Read More

రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. పేద విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. శుక్రవారం భైంసాలోని…

Read More

దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా జూలై 10: E6 న్యూస్: తిరుపతి గౌడ్ అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

నేరాల నియంత్రణపై ఉక్కు పాదం

పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా మరింత పటిష్టం అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు.. అవసరమైతే పీడీ యాక్ట్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి పోలీస్ అధికారులకు సీపీ పి. సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్ జులై 10 : E6 క్రైమ్ న్యూస్, శివ ఠాకూర్ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం…

Read More

ఖాకీ విధుల్లో.. ‘మానస’ మార్క్

అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ మోర్తాడ్ : E6 న్యూస్ చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి….

Read More

పార్టీ కోసం కష్టం.. పదవి విషయంలో నిరీక్షణ..!

నగర కాంగ్రెస్‌లో ధర్మపురి సంజయ్‌కు కీలక పదవి ఎప్పుడు..? బీసీ నేతకు ప్రాధాన్యం దక్కడం లేదా..? సీనియర్ నాయకుడు మౌనం వెనుక వ్యూహమేంటి..? నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ E6 న్యూస్ స్పెషల్ స్టోరీ | నిజామాబాద్ (శివ ఠాకూర్) పార్టీ కోసం కష్టపడుతున్నారు… ప్రజల మధ్యే ఉంటున్నారు… కాంగ్రెస్ కార్యక్రమమంటే ముందుంటున్నారు… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు… అయినా కీలక పదవి విషయంలో మాత్రం ఇంకా నిరీక్షణేనా..? నిజామాబాద్…

Read More

తెలంగాణకు రేవంత్ రెడ్డే సరైన నాయకుడు

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ జులై 10: E6 న్యూస్, నిజామాబాద్(శివ ఠాకూర్)తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఆయనే సరైన నాయకుడని మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు జిల్లా…

Read More

ముధోల్‌లో రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళాకు సన్నాహాలు

ముధోల్: జులై 9 : E6 న్యూస్, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా ఏర్పాట్లపై ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విజ్ఞాన మేళా యోజన బైఠక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రాంత విజ్ఞాన మేళా యోజన,…

Read More