సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహం
సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహంలక్డికాపూల్ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు – అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షక కార్యకర్త సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా బీజేపీ…

