Breaking News

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…

Read More

మహిళా బిల్లు ముసుగులో బీజేపీ ‘డీలిమిటేషన్’ కుట్ర బట్టబయలు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ఉత్తర భారతంలో సీట్లు పెంచుకుని, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ పన్నిన ‘డీలిమిటేషన్’ దొంగ అజెండా దేశం ముందు బహిర్గతమైందని ఆయన మండిపడ్డారు.రాజకీయ పరాభవం – ప్రజాస్వామ్య విజయంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ…

Read More

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్  శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర…

Read More

సంస్కరణల సారథికి సత్కారం: మంత్రులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. పనుల్లో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం!

అమరావతి (E6TV ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో, అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్‌వోడీలకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు సీఎం పనితీరును, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు.మంత్రుల ప్రసంగాల్లోని కీలక అంశాలు:పరుగులెత్తిస్తున్న చంద్రబాబు – మంత్రి టీజీ భరత్:పరిశ్రమల స్థాపన విషయంలో సీఎం మమ్మల్ని…

Read More

దశాబ్దాలుగా గ్రంథాలయ పోస్టుల భర్తీ శూన్యం: ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్!

మంచిర్యాల / హైదరాబాద్: తెలంగాణలో గ్రంథాలయ (లైబ్రేరియన్) ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు దాదాపు మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లుగా) నిరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రభుత్వ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను చివరిసారిగా 1981 లో భర్తీ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ పోస్టుల భర్తీ ఊసే లేదు. అభ్యర్థుల ప్రధాన సమస్యలు & ఆవేదన: సమస్యల…

Read More

విద్యార్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి

ప్రభుత్వ హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం – బీజేపీ విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే నిజామాబాద్ జులై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). విద్యార్థులను రెచ్చగొట్టేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్…

Read More

UoHలో ‘నీట్’ నిరసనల సెగ: ఉపాధి, హక్కుల పోరాటంగా మారిన విద్యార్థి ఉద్యమం!

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (UoH) లో మొదలైన విద్యార్థుల ఆందోళనలు కేవలం పరీక్షల అక్రమాలకే పరిమితం కాకుండా.. నిరుద్యోగం, విద్యా రంగంలో అసమానతలు, రాజకీయ జవాబుదారీతనం మరియు విద్యార్థి ఉద్యమాలపై పోలీసుల అణచివేతపై నిరసనగా విస్తరిస్తున్నాయి. శ్రీరామ్ నగర్ నార్త్ షాప్‌కామ్ నుంచి వర్సిటీ ప్రధాన గేటు వరకు MSF-UoH మరియు NSUI-HCU ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్లు, విద్యావేత్తల మద్దతు: ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్తలు విద్యార్థుల…

Read More

ప్రతి భారతీయుడికి గర్వకారమైన క్షణం.

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం. న్యూఢిల్లీ/జకార్తా: E6 న్యూస్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన **’బింటాంగ్ ఆదిపూర్ణ’**ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా ప్రదానం చేశారు. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పరస్పర సహకారం విస్తరణకు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని…

Read More