Breaking News

పుల్వామా అమరవీరులకు నివాళి

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా దేశం ఆ వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తోంది. “దేశ రక్షణే ధ్యేయంగా.. ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవాన్లకు శతకోటి వందనాలు. మీ త్యాగం వెలకట్టలేనిది, మీ ధైర్యం మరువలేనిది. పుల్వామా అమరవీరుల బలిదానాన్ని యావత్ భారతం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ 2019 ఫిబ్రవరి 14న మాతృభూమి రక్షణలో ప్రాణత్యాగం చేసిన 40 CRPF మంది అమరవీరులకు జోహార్లు. జై హింద్!

Read More

ఉపఎన్నికలో మద్దతుపై తేల్చేసిన చంద్రబాబు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే, టీడీపీ అధిష్ఠానం మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలిపింది — బీజేపీ మద్దతు అడిగితే సపోర్ట్ చేయాలి, లేకుంటే తటస్థంగా ఉండాలి అని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించింది. ఇంతవరకు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక మద్దతు అభ్యర్థన రాకపోవడంతో, టీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలను మరింత…

Read More

వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐 తిరుమల సమాచారం 🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం . 🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి. 🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ. 🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631 🚩 18,609…

Read More

కోర్టు మెట్లు ఎక్కిన జగన్..!

ఆస్తులకు సంబంధించిన కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు…

Read More

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు లేదా..?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నా, ఆ పార్టీ విజయం కోసం పెద్దగా కసరత్తు చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నా, బీజేపీ నేతలు ఇప్పటి వరకు చంద్రబాబుని గాని, టీడీపీ ప్రధాన నేతలను గాని సంప్రదించకపోవడం గమనార్హం. టీడీపీకి కొంత బలం ఉన్న ప్రాంతం జూబ్లిహిల్స్‌లో మద్దతు కోరకపోవడం రాజకీయంగా బీజేపీకి ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు….

Read More

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పెళ్లికి కూడా ఓ ‘ఎక్స్‌పైరీ డేట్’ (గడువు తేదీ), ‘రెన్యువల్ ఆప్షన్’ (పునరుద్ధరణ అవకాశం) ఉండాలని ఆమె పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్…

Read More