Breaking News

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్!

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్! రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన తన ప్రతిభతో దేశస్థాయిలో రాణిస్తూ, ఇప్పుడు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి భారత బృందంలో ఆమె చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. పేద కుటుంబంలో జన్మించిన అర్చనకు చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి. ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనూ, అద్దె ఇంట్లో జీవిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా…

Read More

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య

ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్‌ను సస్పెండ్…

Read More

ఆరోగ్యాన్ని మెరుగుపర్చే కొన్ని చిట్కాలు

పరిశుభ్రత మరియు తనువు మన ఆరోగ్యానికి первую నమూనా కాయపడుతుంది. రోజువారీ నడక, వ్యాయామం మరియు సరైన భోజనం చేయడం చాలా ముఖ్యం. ఇది కేవలం శరీరాన్ని పరిరక్షించకుండా, మన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో వెదురుగా ఉంటుంది. సరైన ఆహారం సరైన ఆహారం మాత్రమే శరీరాన్ని బలోపేతం చేయదు, అది మనిషి ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపుతుంది. పాలు, పండ్లు మరియు కూరగాయలు మన ఆరోగ్యానికి అవసరమైన మినరల్ మరియు వృత్తిలో ఉండడానికి అవసరమైన పోషకాలు…

Read More

లక్ష్యసాధనలో ‘కమ్మదనం’ విద్యార్థుల ప్రభంజనం: 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు!

లక్ష్యసాధనలో ‘కమ్మదనం’ విద్యార్థుల ప్రభంజనం: 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు!షాద్‌నగర్, ఏప్రిల్ 13 (E6TV ప్రతినిధి):“ఆశించిన ఫలితాలు సాధించినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరువవుతాయి” అని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరుఖ్‌నగర్ మండలం కమ్మదనం ప్రభుత్వ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విద్యార్థులను…

Read More

గ్రామాల్లో ఇంధన కేంద్రాలు: రూ. 700 కోట్లతో సీబీజీ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు!

గ్రామాల్లో ఇంధన కేంద్రాలు: రూ. 700 కోట్లతో సీబీజీ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు! హైదరాబాద్/సిద్దిపేట:తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికే దిక్సూచిగా నిలిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా “సర్క్యులర్ ఎకానమీ”ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో భారీ బయో గ్యాస్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది.రూ. 700 కోట్లతో భారీ ప్రాజెక్ట్ – మంత్రి శ్రీధర్…

Read More

నీట్ అక్రమాలపై కాంగ్రెస్ నిరసన: నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్ : నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, అలాగే ఢిల్లీలో ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు (శనివారం) సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అల్ముల రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించనున్నారు. ర్యాలీ విశేషాలు & మార్గం: రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు: నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నిరసనగా శుక్రవారం వామపక్ష…

Read More

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి!

హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 44 ఏళ్ల మహిళ దుర్మరణం పాలయ్యారు. మృతురాలిని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శ్రీపతి దీపా రెడ్డిగా గుర్తించారు. సమాచారం ప్రకారం.. దీపా రెడ్డి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖల కుమార్తె. ఆమెకు ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ రెడ్డితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు…

Read More

నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*

*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….

Read More

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల…

Read More

కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్‌పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!

కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్‌పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!కాకతీయ హిల్స్ (Kakatiya Hills):కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Kakatiya Hills Welfare Association – KHWA) చేసిన విజ్ఞప్తికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ (CMC) అధికారులు సానుకూలంగా స్పందించారు. కాలనీలోని రోడ్డు నెం.11లో జరుగుతున్న అక్రమ డంపింగ్ సమస్యను పరిశీలించడానికి CMC డిప్యూటీ కమిషనర్ శ్రీ బాలకృష్ణ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి రూపాదేవి గారు స్వయంగా కాకతీయ హిల్స్‌ను…

Read More