విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె: సీఎం రేవంత్ రెడ్డికి కూనంనేని బహిరంగ లేఖ.. ఎస్మా బెదిరింపులు ఆపాలని డిమాండ్!
విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె: సీఎం రేవంత్ రెడ్డికి కూనంనేని బహిరంగ లేఖ.. ఎస్మా బెదిరింపులు ఆపాలని డిమాండ్!హైదరాబాద్, ఏప్రిల్ 10, 2026:రాష్ట్రంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ప్రధానాంశాలు:బెదిరింపులు వద్దు – చర్చలు ముద్దు: సమ్మెలో ఉన్న…

