Breaking News

జిల్లా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా…

Read More

నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*

*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….

Read More

మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు.. కీలక స్టేషన్లలో హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఏఎమ్‌డీ అజిత్ రెడ్డి తనిఖీలు!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు, సేవలు అందించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (AMD) బి. అజిత్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆయన స్వయంగా మెట్రో రైలులో ప్రయాణించి బేగంపేట, అమీర్‌పేట్, రాయదుర్గం మెట్రో స్టేషన్లను, స్టేషన్ల పరిసరాల్లోని వీధి స్థాయి (Street Level) మౌలిక వసతులను, ప్లాట్‌ఫారమ్‌లు మరియు కాన్‌కోర్స్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు….

Read More

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!

గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. డ్రా తో కలసివచ్చిన అదృష్టం కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్‌లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్, జూలై 2: E6 న్యూస్ బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు…

Read More

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

Read More

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలి: పి, రామకృష్ణ.

గాడ్కోల్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి ఘనంగా నిర్వహణ సిరికొండ, జూలై 4: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ…

Read More