Breaking News

ఓటర్ల నమోదుపై ఏఈఓ సీ సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు: ఎస్ఐఆర్ డిజిటైజేషన్ వేగవంతం చేయాలని పిలుపు!

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల డిజిటైజేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ప్రగతి వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి,…

Read More

విజయవాడలో కాంగ్రెస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ: రాహుల్ గాంధీ ముందస్తు అరెస్ట్‌పై రగిలిన రాజకీయాలు!

విజయవాడ : నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నా చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకుల ముందస్తు అరెస్ట్‌ను నిరసిస్తూ విజయవాడలో బుధవారం (జూలై 22, 2026) కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చేపట్టిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు, ఆరోపణలు చేసుకోవడంతో విజయవాడ వీధులు కాసేపు రణరంగంగా మారాయి. విజయవాడలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC)…

Read More

అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

Read More

మరోసారి పల్లె పండుగ..E6TV special Story

: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌…

Read More

భారత్ అంతరిక్ష రంగంలో మరో చరిత్ర… విక్రమ్-1 విజయంతో కొత్త శకం!

న్యూఢిల్లీ / శ్రీహరికోట, జూలై 18: E6 tv NEWS.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)సహకారంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ విజయవంతంగా ప్రయోగమై కక్ష్యలోకి చేరింది. భారత ప్రైవేట్ రంగం నుంచి కక్ష్యలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని “ఆత్మనిర్భర్ భారత్‌కు…

Read More

గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్.. ఐటీడీఏ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ!

హైదరాబాద్: తెలంగాణలోని గిరిజన, అటవీ గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి…

Read More

భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం: బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ

​భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం: బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ ​బెర్లిన్/న్యూఢిల్లీ: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి నిన్న బెర్లిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జర్మనీ విదేశాంగ మంత్రి డాక్టర్ జోహాన్ వాడెఫుల్‌తో ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం, కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ​కీలక అంశాలు: ​ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై కూడా…

Read More

ఈ నెల 23లోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి

S.I.R.లో నమోదు చేయకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి.. ఒకే చోట కూర్చుని ప్రక్రియ నిర్వహించొద్దు: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, జూలై 8:E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ ఓటరు ఈ నెల 23వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్…

Read More

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్ట‌ర్‌ దాసి నాగరాజు: నిజాంపేటలో ఘన సన్మానం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్ట‌ర్‌ దాసి నాగరాజు: నిజాంపేటలో ఘన సన్మానంనిజాంపేట:కారుణ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దాసి నాగరాజు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నిజాంపేటలో సంబరాలు మిన్నంటాయి. సిఎంసి నిజాంపేట్ 58వ సర్కిల్ బిజెపి నాయకులు డాక్టర్ రాజు, బిక్షపతి యాదవ్, ప్రసాద్ రాజు, పద్మా ప్రసాద్, సుబ్బారావు తదితరులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.సేవా దృక్పథమే…

Read More