2027 మార్చి నాటికి 1.12 కోట్ల పాసుపుస్తకాల పంపిణీ: సీఎం నారా చంద్రబాబు నాయుడు
E6TV Exclusive: 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పాసుపుస్తకాల పంపిణీ: సీఎం నారా చంద్రబాబు నాయుడు వేమూరు (సూరేపల్లి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తూ, రెవెన్యూ వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను…

