Breaking News

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

Read More

విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం

యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…

Read More

హైదరాబాద్‌ అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు దూకించిన నిందితుడు!

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులపైకి ఓ యువకుడు కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అబిడ్స్ ప్రాంతంలో మత్తు పదార్థాల విక్రయం జరుగుతోందని సమాచారం అందడంతో ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ (H-NEW) బృందం రాత్రిపూట ఆకస్మిక దాడి చేపట్టింది. పోలీసులను చూడగానే నిందితుడు సైఫ్ తప్పించుకునేందుకు యత్నించాడు. ఘటన…

Read More

తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!

దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…

Read More

190 మందికి కళ్యాణలక్ష్మీ – షాదీ ముబారక్ చెక్కులు, 299 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ.

రూ.16.85 కోట్లకు పైగా సంక్షేమ సహాయం అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం గూపన్‌పల్లి బైపాస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

Read More

తెలంగాణ రక్షక సేన నాయకులను బైండోలు చేసిన పోలీసులు

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: తెలంగాణ రక్షణ సేన E6 న్యూస్: నిజామాబాద్(శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. జూలై 2న హైదరాబాద్ ఉప్పల్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూ పోరాట కార్యక్రమం నిర్వహించినట్లు…

Read More

నీట్ అక్రమాలపై కాంగ్రెస్ నిరసన: నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్ : నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, అలాగే ఢిల్లీలో ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు (శనివారం) సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అల్ముల రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించనున్నారు. ర్యాలీ విశేషాలు & మార్గం: రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు: నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నిరసనగా శుక్రవారం వామపక్ష…

Read More