Breaking News

E6TV బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ స్కామ్ కమ్మర్‌పల్లి నకిలీ వైద్య సామ్రాజ్యం గుట్టురట్టు

అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠా అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠాఅधिकारियोंల జేబుల్లో నోట్ల కట్టలు జనం ప్రాణాలకు లేవా విలువలు డీఎంహెచ్‌ఓ గారు సమాధానం చెప్పండికమ్మర్‌పల్లి నిజామాబాద్ జిల్లాఅక్కడ బోర్డు చూస్తే కార్పొరేట్ రేంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది….

Read More

ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్ట్‌లో విషాదం.. నలుగురు యువకులు నీటమునిగి మృతి, ముగ్గురి మృతదేహాలు లభ్యం!

నిజామాబాద్ / హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ జలాశయ ప్రాంతంలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాటికి ముగ్గురు యువకుల మృతదేహాలను నీటి నుంచి వెలికితీయగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన వివరాలు & ప్రాంతాలు: ఎస్సారెస్పీ…

Read More

SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…

Read More

యూరియా కొరత తర్వాత కరెంట్ కష్టాలు: తెలంగాణలో రోడ్డెక్కిన రైతన్నలు!

హైదరాబాద్ : గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, ఈ సీజన్‌లో తీవ్రమైన యూరియా కొరతతో అల్లాడిపోయిన తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కరెంట్ రోజుకు కొద్ది గంటలు కూడా సక్రమంగా రాకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు. జిల్లాల్లో మిన్నంటిన నిరసన జ్వాలలు స్వయంగా బోర్ల కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో, విద్యుత్…

Read More

ఇంటర్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం 113 అద్భుతమైన కెరీర్ ఆప్షన్లు ఇవే!

హైదరాబాద్, E6TV:ఇంటర్మీడియట్ పూర్తికాగానే విద్యార్థులు, తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద ప్రశ్న.. “నెక్స్ట్ ఏంటి?”. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా వందలాది ఉన్నతమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సీ.బీ.ఎస్.ఈ (CBSE) ప్రత్యేకంగా రూపొందించిన బుక్‌లెట్ ఆధారంగా విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసే 113 కోర్సుల వివరాలను E6TV మీ ముందుకు తెస్తోంది.మీ అభిరుచికి తగ్గ కోర్సును ఎంచుకుని, కెరీర్‌లో రాణించేందుకు ఈ జాబితా ఎంతో ఉపయోగపడుతుంది.1. ఇంజనీరింగ్ & టెక్నాలజీ (Engineering Streams)సాంకేతిక…

Read More

టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్: త్వరలో ‘E3’ ప్రోగ్రామ్ ప్రారంభం.. నీతివంతమైన ఆర్థిక అభివృద్ధే లక్ష్యం!

అమరావతి:తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ, వారితో ముఖాముఖి చర్చించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ​కార్యకర్తల కోసం ‘E3’ మంత్రం ​పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల ఆర్థిక ఎదుగుదలపై చంద్రబాబు కీలక ప్రకటన…

Read More

నర్సాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్) కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోడెండ్ల సంజీవ్ కుమారుడికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే కువైట్ గంగాధర్ కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల శేఖర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

Read More

అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

Read More

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న శుభసందర్భంగా అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో డిన్నర్ విత్ ద…

Read More