Breaking News

ముధోల్‌లో రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళాకు సన్నాహాలు

ముధోల్: జులై 9 : E6 న్యూస్, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా ఏర్పాట్లపై ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విజ్ఞాన మేళా యోజన బైఠక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రాంత విజ్ఞాన మేళా యోజన,…

Read More

“డైరెక్టర్ సీట్లలో యంగ్ హీరోలు.. టాలీవుడ్‌లో కొత్త రేంజ్ ప్రయోగాలు!”

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శక నిర్మాతల కథల కోసం వేచి చూడకుండా, తమ ఐడియాలను స్వయంగా తెరకెక్కించేందుకు యంగ్ హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు, కార్తికేయలు తమ స్వీయ దర్శకత్వంలో కథానాయకులుగా నటిస్తూ సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విశ్వక్ సేన్ (‘కల్ట్’), రామ్ పోతినేని (RAPO 23), కిరణ్ అబ్బవరం తమ సొంత ప్రాజెక్టులతో దర్శకులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హీరోలు దర్శకులుగా…

Read More

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్). లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా…

Read More

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

Read More

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…

Read More

సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో తొలి ‘రోబో టీచర్’: విద్యార్థులకు ఏఐ ఆధారిత పాఠాలు!

హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా అత్యాధునిక టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గీతానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) కు ఒక హ్యూమనాయిడ్ రోబో టీచర్ (Humanoid Robot Teacher) ను బహుకరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మద్దతుతో ఈ రోబో టీచర్‌ను పాఠశాలకు…

Read More

E6TV స్పెషల్ రిపోర్ట్: పచ్చని తెలంగాణ దిశగా అడుగులు.. ‘IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2026’ ఆవిష్కరణ!

E6TV స్పెషల్ రిపోర్ట్: పచ్చని తెలంగాణ దిశగా అడుగులు.. ‘IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2026’ ఆవిష్కరణ! హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ హితమైన, కాలుష్య రహిత ‘నెట్ జీరో’ (Net Zero) రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకుపోతోంది. భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించే క్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సుస్థిర పట్టణాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. గ్రీన్ ప్రాపర్టీ షో బ్రోచర్…

Read More

దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…

Read More

విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్

శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…

Read More

నర్సాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్) కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోడెండ్ల సంజీవ్ కుమారుడికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే కువైట్ గంగాధర్ కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల శేఖర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

Read More