Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన

ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ – వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో వ్యవసాయ సాంకేతిక చర్చలుఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మూడో రోజు **వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)**ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవసాయ సాంకేతిక పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధునీకరణ కోసం…

Read More

ఏపీ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ (SEC)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.నీలం సాహ్ని పదవీకాలం గత నెల 31తో ముగియడంతో, ఖాళీగా ఉన్న ఈ కీలక స్థానంలో పునేఠాను ప్రభుత్వం నియమించింది.అనిల్ చంద్ర పునేఠా ప్రస్థానం:అనుభవం: పునేఠా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.గత పదవులు: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

ఓటర్ల హక్కుల పరిరక్షణకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ Certificate’.. రూ. 62లకే మీసేవ ద్వారా లభ్యం!

హైదరాబాద్: ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో సరైన గుర్తింపు పత్రాలు లేక ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డ్ (రైషన్ కార్డ్) ప్రాతిపదికన ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ (TFR)’ ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో MS No. 172ని జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రూపొందించే ‘ఫ్యామిలీ…

Read More

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…

Read More

మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ

నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…

Read More

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…

Read More

మోకుదెబ్బ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి

మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని బీఎంకే బ్యాంకెట్ హాల్‌లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని…

Read More

యువత ప్రయోజనాల పరిరక్షణే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత: కేంద్ర హోంమంత్రి అమిత్ షా!

న్యూఢిల్లీ (ఈ6టీవీ): దేశంలోని యువత సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తును తత్సమానంగా తీర్చిదిద్దడమే నరేంద్ర మోదీ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత మరియు దృఢ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నిర్ణయం ఒక మైలురాయి పరీక్షల లీకేజీల నివారణకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై అమిత్ షా సామాజిక వేదిక ‘X’ ద్వారా స్పందిస్తూ: యువత భవిష్యత్తును దెబ్బతీస్తే సహించేది లేదు: ప్రధాని మోదీ అంతకుముందు రోజు ప్రధాని…

Read More

తెలంగాణలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా!

హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో వెల్లడించారు. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్…

Read More