Breaking News

నెయ్యి మరక జగన్‌కే!..

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిని కల్తీ చేసిన వైనం చాలా స్పష్టంగా బయటపడింది. ఐదు సంవత్సరాల పాటు అసలు నెయ్యే కాని నెయ్యిని భోలోబాబా డెయిరీ సరఫరా చేస్తే కళ్లు మూసుకుని కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు రిజెక్ట్ చేసినట్లుగా నటించడానికి కొన్ని రిజెక్ట్ చేసి.. అదే నెయ్యిని వేరే కంపెనీ పేరుతో మళ్లీ తీసుకున్నారు. ఇలాంటి విన్యాసాలన్నీ సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టుతో స్పష్టమయ్యాయి. రాష్ట్రం కన్నా ఎక్కువగా దేశ స్థాయిలో సంచలనం…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More


“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More

పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి…

Read More

ట్రంప్ టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదు, స్టాక్ మార్కెట్లు లాభాల్లో, అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితమవుతుంది… అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులో, ట్రంప్‌ విధించిన పలు దేశాలపై టారిఫ్‌లను రద్దు చేసి, అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది; ఈ తీర్పు ప్రకారం ట్రంప్‌ ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది, దీని ప్రభావంతో US స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి, 6…

Read More

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులివే..!

సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సిరిసంపదల, సౌభాగ్యాల అధిదేవతగా పూజించబడుతుంది.ఆమె అనుగ్రహం లభిస్తే ధన, ఐశ్వర్యం, సంతోషం మన జీవితంలో స్థిరపడతాయని నమ్మకం.అయితే మీరు తెలుసా..? లక్ష్మీదేవికి కొన్ని ప్రత్యేకమైన రాశులు ఎంతో ఇష్టమట!ఆ రాశుల్లో జన్మించిన వారిపై ఆమె ప్రత్యేకంగా కరుణ కురిపిస్తుందట.మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం… వృషభ రాశి:లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రాశి వృషభం.ఈ రాశి అధిపతి శుక్రుడు, అంటే సంపద, సౌభాగ్యానికి సూచిక.వృషభరాశి వారు కష్టపడే స్వభావం కలవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు.తమ…

Read More

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

పెట్టుబడుల కోసం – దుబాయ్‌ నుంచి లండన్‌ వరకు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈసారి ఆయన పర్యటన పూర్తిగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ఉండనుంది. 🌍 మూడు దేశాల్లో పర్యటన చంద్రబాబు ఈరోజు దుబాయ్, అబుదాబి, UAE ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌, రవాణా, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్నోవేషన్స్‌…

Read More

‘ఒక శకం ముగిసింది’- నటుడు ధర్మేంద్ర మృతి

బాలీవుడ్‌ను శోకసంద్రంలో ముంచేసిన ఒక బాధాకర వార్త. భారతీయ సినిమాలో ఒక యుగాన్ని నిర్మించిన లెజెండరీ యాక్టర్, ‘హీ-మాన్’ ధర్మేంద్ర ఇక లేరు.” 89 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగా పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర,…

Read More

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం నుంచి నేరం వరకు… పుప్పాలగూడకు చెందిన బాలిక ఈ నెల 7న Charminar వద్ద షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసే 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. అతను బాలిక ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడడం ప్రారంభించాడు. ఈ…

Read More