Breaking News

కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఏడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని సీఎం కొనియాడారు. ఆయన హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలు ఏర్పాటై రాష్ట్ర ప్రగతికి బాటలు వేశాయని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమైన వివరాలు & రంగాలు: ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి…

Read More

తెలంగాణ అసెంబ్లీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ : ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) భవనంలో జరుగుతున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వ్యక్తిగతంగా పరిశీలించారు. అసెంబ్లీ ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం, పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక కట్టడం యొక్క రూపురేఖలు దెబ్బతినకుండా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

“రోజూ శునకాల దాడులే..” వీధి కుక్కల బెడదపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన — ‘సుయో మోటు’గా పిల్ స్వీకరణ!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద, నిత్యం జరుగుతున్న కుక్కల దాడి ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరంలో వీధి కుక్కల నిర్వహణ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు హైకోర్టు గురువారం స్వచ్ఛందంగా (Suo Motu) ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించింది. “రోజూ దాడి ఘటనలే.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు” జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం…

Read More

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నుంచి ₹1,204 కోట్లు.. ఏపీ ప్రాజెక్టులకు సున్నా సహాయం!

హైదరాబాద్ : తెలంగాణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) ద్వారా వైయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద రూ. 1,204 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పట్నాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ పార్లమెంట్‌లో వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ…

Read More

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 30 ఎంబిబిఎస్ సీట్లు

ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ…

Read More

క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన

ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య

ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్‌ను సస్పెండ్…

Read More

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన…

Read More

మరోసారి పల్లె పండుగ..E6TV special Story

: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 వేల పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి, పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబరులోనూ పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లెపండగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌…

Read More