Breaking News

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

తెలంగాణ టార్గెట్ గ్లోబల్ ఏరోస్పేస్ హబ్ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ టార్గెట్ గ్లోబల్ ఏరోస్పేస్ హబ్ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు ఈరోస్పేస్ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణప్రస్తుత సవాళ్లు మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకో సిస్టం అభివృద్ధిఆర్అండ్ డీ అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్ పై ప్రత్యేక దృష్టిది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుభవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More

వైశ్యులంతా ఐక్యతగా ఉండి రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగంలో వైశ్యుల పాత్ర ఆదర్శనీయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయం ఇందూరు, జూలై 19 : E6 tv NEWS శివ ఠాకూర్వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ సమాజ అభివృద్ధితో పాటు రాజకీయంగానూ మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స…..

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కంటతడి.. మీడియా సాక్షిగా వెక్కివెక్కి ఏడ్చిన ప్రతిపక్ష నేత! విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒక్కసారిగా విలపించడం సంచలనంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలను ఖండిస్తూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. అచ్చెన్న వ్యాఖ్యలపై…

Read More

ఆపరేషన్ సైహాక్ సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు 519 కోట్ల స్కామ్ బట్టబయలు

**ఆపరేషన్ సైహాక్: సైబర్ నేరగాళ్లపై ఢిల్లీ పోలీసుల చారిత్రాత్మక మెగా డ్రైవ్**
దేశ రాజధానిలో సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన **”ఆపరేషన్ సైహాక్”** సరికొత్త రికార్డు సృష్టించింది. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా నేతృత్వంలో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు **1429 మందిని** అరెస్ట్ చేయగా, ఏకంగా **519 కోట్ల రూపాయల** స్కామ్ బట్టబయలైంది. మ్యూల్ అకౌంట్లు, అక్రమ కాల్ సెంటర్లే లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో వేల సంఖ్యలో అనుమానితులను విచారించి, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సైబర్ ఫిర్యాదులకు పరిష్కారం కనుగొన్నారు. సైబర్ ప్రపంచంలో పౌరుల భద్రతే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది.

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

బ్రేకింగ్ న్యూస్: డిప్యూటీ సీఎం సీపీఆర్వో, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ కన్నుమూత

బ్రేకింగ్ న్యూస్ అలర్ట్ హైదరాబాద్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (CPRO), సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ (52) గారు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మధుసూదన్ మృతి పట్ల రాజకీయ, మీడియా రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జర్నలిజం రంగంలో తీరని లోటు: మధుసూదన్ అకాల మరణంపై మంత్రుల సంతాపం హైదరాబాద్, ఏప్రిల్ 27, 2026:తెలంగాణ…

Read More