Breaking News

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలి

జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ కు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి…

Read More

కీవ్‌పై రష్యా భారీ దాడి

కీవ్‌పై రష్యా భారీ దాడి ‘షెల్టర్లలోనే ఉండండి’ – మేయర్ హెచ్చరిక యుక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం రాత్రి రష్యా చేపట్టిన భారీ దాడితో దద్దరిల్లింది. నగరంలో పలు చోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీవ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సంచరిస్తున్నట్టు యుక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో టెలిగ్రామ్‌లో స్పందిస్తూ “రాజధానిలో పేలుళ్లు జరుగుతున్నాయి….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

స్వగ్రామంలో SIR పత్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వరరావు

కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్‌ఏ, బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు అందజేత మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా…

Read More

అమెరికాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. ఇరాన్ యుద్ధ భయంతో వణికిపోతున్న ఇళ్ల కొనుగోలుదారులు!

​వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా గృహ నిర్మాణ రంగం (Housing Market) అతలాకుతలమవుతోంది. యుద్ధ భయాలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ఇళ్ల అమ్మకాలు గత తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ​ప్రధానాంశాలు: ​నిపుణుల విశ్లేషణ: వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన 2026 ఏడాదిలో, యుద్ధం కారణంగా పరిస్థితి…

Read More

కేంద్ర నిధులతో రోడ్డు భద్రతకు పెద్దపీట

నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్…

Read More

పార్లమెంట్ సమాచారం: నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు, సమితి నివేదికలు!

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా గురువారం లోక్‌సభ అత్యంత కీలకమైన శాసనసభ కార్యకలాపాలు, చర్చలకు వేదిక కానుంది. నేటి సభ అజెండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లుతో పాటు వివిధ పార్లమెంటరీ కమిటీల ముఖ్యమైన నివేదికలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు – 2026 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేడు సభలో ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026’ను చర్చించి ఆమోదించాల్సిందిగా ప్రతిపాదించనున్నారు. 1956 నాటి చట్టాన్ని సవరిస్తూ…

Read More

విజయవాడలో కాంగ్రెస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ: రాహుల్ గాంధీ ముందస్తు అరెస్ట్‌పై రగిలిన రాజకీయాలు!

విజయవాడ : నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నా చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకుల ముందస్తు అరెస్ట్‌ను నిరసిస్తూ విజయవాడలో బుధవారం (జూలై 22, 2026) కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చేపట్టిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు, ఆరోపణలు చేసుకోవడంతో విజయవాడ వీధులు కాసేపు రణరంగంగా మారాయి. విజయవాడలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC)…

Read More

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు

కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…

Read More

లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్. లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్…

Read More