తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం

తుని కోమటిచెరువు దగ్గర ఉద్రిక్తత – నారాయణరావు మృతి పై కుటుంబ సభ్యుల అనుమానం తుని పట్టణంలోని కోమటిచెరువు సమీపంలో ఈ రోజు ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో మృతుడు నారాయణరావు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. నారాయణరావు సూసైడ్‌ చేయలేదని,…

Read More

ప్రైవేటీకరణ వద్దు.. విశాఖ స్టీల్ భవితవ్యం ఏంటి..?

ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు వేతనం తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు. కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం. పనికి తగ్గట్టు వేతనం ఇస్తామంటే అక్కడ కుదరదని ఉద్యోగులు తేల్చి చెబుతారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. ప్రైవేట్ రంగంలో మరో మాటకు తావు ఉండదు. అలాగని…

Read More

అక్రమ కంటెంట్‌తో కోట్ల బిజినెస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెబ్‌సైట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించినట్టు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.కామ్‌కార్డ్ ప్రింట్‌కు ఒక్క ధర, హెచ్‌డీ ప్రింట్‌కు మరో ధరగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఒక్క కామ్‌కార్డ్ ప్రింట్‌కు రూ.100, హెచ్‌డీ ప్రింట్‌కు రూ.200 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రతినెలా బ్యాంక్ ఖాతాల్లోకి సగటున రూ.13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్…

Read More

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…

Read More

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…

Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో…

Read More

ఏపీలో హృదయవిదారక ఘటన

ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…

Read More

పేదలకు పండుగ..

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు. పీఎంఏవై-బీఎల్సీ…

Read More