Breaking News

మనీ లాండరింగ్ కేసు: TMC ఎంపీ నదీముల్ హక్ నివాసంపై ED సోదాలు!

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజ్యసభ ఎంపీ మొహమ్మద్ నదీముల్ హక్ ఇల్లు సహా దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా), జార్ఖండ్ (రాంచీ)లలోని పలు కీలక ప్రాంగణాల్లో ఈ సోదాలు కొనసాగాయి. వివరాలు & ఆరోపణలు: ఈ కేసులో అక్రమ నగదు మార్పిడి (PMLA) చట్టం కింద అధికారులు విచారణను వేగవంతం చేశారు.

Read More

‘భారత్‌పై ఆ గెలుపే కొంపముంచింది’:మహమ్మద్ యూసుఫ్!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు, పతనానికి 2021 T20 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన 10 వికెట్ల విజయమే ప్రధాన కారణమని ఆ దేశ మాజీ స్టార్ బ్యాటర్, కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క గెలుపు జట్టు ఆటగాళ్లలో తీవ్రమైన అహంకారాన్ని, అతివిశ్వాసాన్ని నింపిందని ఆయన విమర్శించారు. సమావేశంలో యూసుఫ్ మాట్లాడిన ప్రధాన ముఖ్యాంశాలు: వరసగా ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లలో ఘోరంగా విఫలమవుతున్న వేళ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్…

Read More

మహిళలపై చీప్ కామెంట్స్ చేస్తే సహించేది లేదు:సీఎం విజయ్ హెచ్చరిక!

చెన్నై: తమిళనాడు శాసనసభ వేదికగా మహిళలను ఉద్దేశించి చేసే అభ్యంతరకర, వ్యక్తిగత విమర్శలపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత తీవ్రంగా చేసినా స్వీకరిస్తామని, అయితే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమైన వ్యాఖ్యలు: మహిళలపై ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలైనా, వేధింపులైనా సరే సహించేది లేదని, శాసనసభ సాక్షిగా సీఎం ఇచ్చిన ఈ హెచ్చరిక తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

Read More

శిరీష హత్యాచార ఘటనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం కొత్తగూడెం:, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష హత్య, అత్యాచారం ఘటనపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా తెలిపారు.సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్‌’లో రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు…

Read More

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…

Read More

చెస్‌లో నవభారత్ విద్యార్థుల సత్తా

అండర్‌-10లో భట్టు జైకి ప్రథమ బహుమతి.. అండర్‌-15లో లిఖిత సాయికి ఐదో స్థానం పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌-10 విభాగంలో భట్టు జై ప్రథమ బహుమతి సాధించగా, అండర్‌-15 విభాగంలో భట్టు లిఖిత సాయి ఐదో స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచింది.గత నాలుగు నెలలుగా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో వరుసగా…

Read More

వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి) శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ…

Read More

పాల్వంచలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సు

పాల్వంచ, సెప్టెంబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి). ప్రవక్త ముహమ్మద్ జన్మదిన మాసమైన రబీ-ఉల్-అవ్వల్‌ను పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సును నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న మదర్సా అధ్యక్షుడు షేక్ యూసుఫ్ నివాసంలో ఒడ్డుగూడెం దారుల్ ఉలూమ్ నూరియా హనఫియా మదర్సా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, సందేశాలపై ప్రసంగించనున్నారు. మదర్సా విద్యార్థులు నాత్…

Read More

ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం…

Read More

నేపాల్‌ వరదల్లో వాట్సాప్ విప్లవం..

ఖాట్మండు: నేపాల్‌లోని త్రిశూలి వ్యాలీలో సంభవించిన భయానక జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమపాతం బరస్ట్ కావడం వల్ల వచ్చిపడిన భారీ వరదలు, బురద మరియు కొండచరియల ప్రవాహానికి జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,000 మందికి పైగా గల్లంతయ్యారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా రియల్ టైమ్ గైడెన్స్: భారీగా చేరుకున్న 22 లక్షల టన్నుల బురద, రాళ్ల శిథిలాల కింద జలవిద్యుత్ కేంద్రాల…

Read More