Breaking News

స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసన.. కేసీఆర్‌, ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మల దహనం

ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ఏర్గట్ల, సెప్టెంబర్‌ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్గట్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో…

Read More

శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత: వంద మందిపై వేటు!

దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ (Samsung India) తమ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో లేఆఫ్స్ (Layoffs) ప్రారంభించింది. పెరుగుతున్న తయారీ వ్యయాలు, మార్కెట్ ఒత్తిళ్ల కారణంగా టీవీ, హోమ్ అప్లయెన్సెస్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ముఖ్యమైన వివరాలు: పండుగ సీజన్ ముగిసిన తర్వాత ముఖ్యంగా హోమ్ అప్లయెన్సెస్ విభాగంలో మరో విడత ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More

72 ఏళ్ల చరిత్రలో తొలిసారి: ఢిల్లీ దాటుతున్న జాతీయ చలనచిత్ర పురస్కార వేడుక

జాతీయ చలనచిత్ర పురస్కారాల (National Film Awards) ప్రదానోత్సవంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ఈ ఏడాది తెరపడనుంది. 1954లో ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీ వేదికగానే జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక, చరిత్రలో తొలిసారిగా దేశ రాజధాని వెలుపల జరగబోతోంది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన అంశాలు: డెబ్బై ఏళ్లకు పైగా ఢిల్లీకే పరిమితమైన ఈ వేడుకను ఇతర రాష్ట్రాలకు…

Read More

ఢిల్లీలో: భవనం కూలి ఏడుగురు విద్యార్థులు మృతి.. MCD కమిషనర్ రాజీనామాకు డిమాండ్!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థుల హాస్టల్‌గా ఉపయోగిస్తున్న ఒక ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అక్రమ నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం చెందారంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కమిషనర్, ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు…

Read More

అంతరిక్ష రంగానికి ఇస్రో విప్లవాత్మక పిలుపు!

బెంగళూరు: భారత అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించడానికి, ఉపగ్రహాల తయారీ మరియు ప్రయోగాల వేగాన్ని పెంచడానికి దేశీయ పరిశ్రమలు, స్టార్టప్‌లు మరియు అకాడమియా భాగస్వామ్యం చాలా కీలకమని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ వి. నారాయణన్ పిలుపునిచ్చారు. నేడు పెరుగుతున్న డిమాండ్‌ను కేవలం ఇస్రో ఒక్కటే తీర్చలేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బెంగళూరులో ప్రారంభమైన ‘బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో 2026 (9th edition)’ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇస్రో…

Read More

నేపాల్‌లో 1,355కు పెరిగిన మృతుల సంఖ్య, 5,000 మంది గల్లంతు!

కాఠ్మండ్: నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద మంచు-శిలల తుఫాను (Ice-Rock Avalanche) కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని నింపాయి. అగస్టు చివర్లో మొదలైన ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1,355కు చేరిందని నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) ప్రకటించింది. ఇంకా దాదాపు 4,996 మంది గల్లంతయ్యారని, వారిలో 589 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. వరద తీవ్రత & రెస్క్యూ ఆపరేషన్ ముఖ్యాంశాలు: మృతులను గుర్తించడం కష్టతరం…

Read More

న్యూఢిల్లీలో ఐదంతస్తుల పీజీ భవనం కూలి ఆరుగురి మృతి…

న్యూఢిల్లీ: దిల్లీలోని సత్యనికేతన్ మార్కెట్ (మోతీ బాగ్-2) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఐదంతస్తుల పేయింగ్ గెస్ట్ (PG) హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ప్రమాద వివరాలు & ముఖ్యాంశాలు: రాజకీయ నాయకుల సంతాపం: ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం…

Read More

పాల్వంచ మండల సమస్యలు పరిష్కరించాలి

36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్‌ఎస్ వినతి పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

Read More

శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ

నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…

Read More

HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక

సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…

Read More