Breaking News

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ చోరీ కేసును చేదించిన పోలీసులు.

10 రోజుల్లోనే నిందితుల అరెస్ట్ – వెండి ఆభరణాల స్వాధీనం బాసర, జూలై 2: E6 న్యూస్ తిరుపతి గౌడ్ నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఆలయంలో చోరీ జరిగిన వెంటనే పోలీసులు…

Read More

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నుంచి ₹1,204 కోట్లు.. ఏపీ ప్రాజెక్టులకు సున్నా సహాయం!

హైదరాబాద్ : తెలంగాణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) ద్వారా వైయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద రూ. 1,204 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పట్నాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ పార్లమెంట్‌లో వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ…

Read More

జార్ఖండ్ పిఎస్సి నిర్ణయం: 9 కీలక పోటీ పరీక్షలు వాయిదా.. చైర్మన్ రాజీనామా, ఐదుగురి అరెస్ట్!

రాంచీ : పోటీ పరీక్షలలో అక్రమాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరగాల్సిన 9 రిక్రూట్‌మెంట్ పరీక్షలను అనివార్య కారణాల వల్ల నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన 9 పరీక్షల జాబితా: జెపిఎస్‌సి చైర్మన్ రాజీనామా – సీఐడీ చేతిలో డిప్యూటీ కంట్రోలర్ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో జెపిఎస్‌సి…

Read More

అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ భీంగల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి…

Read More

అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమల వెళ్తున్న కుటుంబం క్షేమం!

అనంతపురం: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఒక కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రయాణిస్తున్న కారు దారుణంగా ధ్వంసమైనప్పటికీ, కారులోని ఆరుగురు ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందిన సమాచారం ప్రకారం.. అనంతపురానికి చెందిన మహేష్ అనే వ్యక్తి గురువారం తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త మరియు బావమరిదితో కలిసి కారులో తిరుమలకు బయలుదేరారు. ఘటన వివరాలు: అంతటి భయంకరమైన ప్రమాదం…

Read More

ప్రపంచానికి మరో చమురు గండం: సౌదీపై హూతీల నావికా దిగ్బంధం.. పెరుగుతున్న పెట్రో మంటలు!

రియాద్: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు సైతం విస్తరిస్తున్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధం (Naval Blockade) విధిస్తున్నట్లు చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సౌదీకి వ్యతిరేకంగా సముద్ర మార్గాలను మూసివేస్తామన్న హూతీల బెదిరింపులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ నౌకలు, ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏంటి ఈ నావికా దిగ్బంధం? ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా…

Read More

నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి MHO.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్). కమ్మర్పల్లి మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధులను నివారించవచ్చని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల వంటశాలలో పనిచేసే వంట…

Read More

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల పాల్గొనడం జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ…

Read More

పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి…

Read More