News
ఏపీలో హృదయవిదారక ఘటన
ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…
పార్లమెంట్లో విద్యార్థులతో రాహుల్ గాంధీ…
పార్లమెంట్లో విద్యార్థులతో ఆహ్లాదకరమైన భేటీ ఈరోజు పార్లమెంట్లో పాఠశాల విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. జనరేషన్ Z యువతే భారతదేశ భవిష్యత్తు — వాళ్లలో ఉత్సాహం, కలలు, కొత్త ఆలోచనలు నిండుగా ఉన్నాయి. వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలు వినడం ఎప్పుడూ ప్రేరణగా ఉంటుంది. వారి జిజ్ఞాస, సృజనాత్మకత చూసి మన దేశ భవిష్యత్తుపై మరింత నమ్మకం వస్తుంది. ఇలాంటి సమావేశాలు యువతకు ప్రోత్సాహం ఇస్తాయి, దేశాన్ని మరింత బలంగా, ప్రకాశవంతంగా మార్చే దిశగా ముందుకు…
వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ
తుఫాను ప్రభావం: వరద కష్టాలు ఇంకా తీరని రైతుల వ్యథ అమరావతి: తుఫాను ‘మోన్తా’ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అయ్యిందని బాధ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సమీక్షించి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే దారి మళ్లించేలా అధికారులను…
వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, నవంబర్ 1:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులు మరియు ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు స్వయంగా సందర్శించి పరామర్శించారు. మున్నీరు ముంచెత్తిన 3 టౌన్ కాలనీ, మోతినగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు,…
“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు
E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు
చంద్రబాబు శుభకార్యాల సందడి రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…
జగన్ మాటలపై బాలయ్య రియాక్షన్..
E6TV News : నందమూరి బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. ఆయన తన మనసులో ఉన్న మాటనే చెబుతారు. ఏది ఉంచుకోరు కూడా. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే ఉతికి ఆరేశారు. వాడు సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. సినీ పరిశ్రమను అగౌరవపరిచారు అంటూ చెప్పే క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో.. జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ కామెంట్స్ పక్కకు వెళ్లిపోయాయి. అయితే బాలకృష్ణను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేకపోతున్నారు. తనను…

