Breaking News

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 30 ఎంబిబిఎస్ సీట్లు

ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ…

Read More

విద్యార్థుల్లో చైతన్యం నింపిన పోలీస్ కళాబృందం

ప్రేమ మోసాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం బిక్కనూర్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు బిక్నూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్…

Read More

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, రక్షణ చట్టం అమలు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్.జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టి, అనంతరం…

Read More

SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…

Read More

భీంగల్‌లో వైభవంగా ఊర పండుగ

రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ముక్కోటి దేవతలను వేడుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే భీంగల్, జూలై 13: E6 న్యూస్ తాటికొండ గంగాధర్  నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్న “ఊర పండుగ” మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజల…

Read More

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!ఈ6TV వెబ్ డెస్క్, హైదరాబాద్:గ్లోబల్ ఐటీ హబ్, ఆధునిక మౌలిక వసతులకు కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యనగరంలో కరెంట్ కోతలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త గాలి వీచినా, వాన పడినా గంటల తరబడి కరెంట్ నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? TGSPDCL (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఎదుర్కొంటున్న సవాళ్లు…

Read More

పోతంగల్ మంజీరా నదిలో నుండి అక్రమ ఇసుక రవాణా…?

రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్ కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు. పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా,…

Read More

వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!

జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….

Read More

అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్‌తో కలిసి…

Read More

మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ భేటీ!

మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఘన స్వాగతం.. ఏపీ కూటమి ప్రభుత్వానికి ఎన్‌ఆర్‌ఐల ‘మెగా’ మద్దతు!మెల్బోర్న్ (ఆస్ట్రేలియా):ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం ప్రవాసాంధ్రుల కోలాహలంతో సందడిగా మారింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం ఇక్కడ అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.కేక్ కట్ చేసి సంబరాలు.. శాలువాలతో సత్కారం!నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లందరూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పదవులు పొందిన ప్రతినిధులందరినీ…

Read More