Breaking News

ఇంటర్ ఫలితాల జాప్యంపై విద్యాశాఖ క్లారిటీ: అసలు నిజాలేంటి?

ఇంటర్ ఫలితాల జాప్యంపై విద్యాశాఖ క్లారిటీ: అసలు నిజాలేంటి? ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై వస్తున్న పుకార్లను తెలంగాణ విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది. ఫలితాల ప్రకటనలో ఎలాంటి ఉద్దేశపూర్వక జాప్యం లేదని, అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని వివరణ ఇచ్చింది. గత రికార్డులు ఏం చెబుతున్నాయి? గతంలో ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదలైన దాఖలాలు లేవని ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ మేరకు ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ వేదికగా గత పదేళ్ల ఫలితాల తేదీల పట్టికను…

Read More

E6TV స్పెషల్ రిపోర్ట్: పచ్చని తెలంగాణ దిశగా అడుగులు.. ‘IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2026’ ఆవిష్కరణ!

E6TV స్పెషల్ రిపోర్ట్: పచ్చని తెలంగాణ దిశగా అడుగులు.. ‘IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2026’ ఆవిష్కరణ! హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ హితమైన, కాలుష్య రహిత ‘నెట్ జీరో’ (Net Zero) రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకుపోతోంది. భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించే క్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సుస్థిర పట్టణాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. గ్రీన్ ప్రాపర్టీ షో బ్రోచర్…

Read More

తెలంగాణ తల్లికి ఘోర అవమానం.. చెప్పులతోనే విగ్రహాన్ని శుభ్రం చేసిన సిబ్బంది!

జామాబాద్, జూన్ 29 (E6TV ప్రతినిధి):నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సెంటిమెంట్‌కు ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది. నూతన సమీకృత కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాన్ని శుభ్రం చేసే క్రమంలో.. కొందరు సిబ్బంది కనీస మర్యాద, విచక్షణ మరిచి ప్రవర్తించారు.### **కాళ్లకు చెప్పులతోనే విగ్రహంపైకి..!**తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. తమ కాళ్లకు ఉన్న చెప్పులను విప్పకుండానే…

Read More

ఈ నెల 23లోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి

S.I.R.లో నమోదు చేయకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి.. ఒకే చోట కూర్చుని ప్రక్రియ నిర్వహించొద్దు: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, జూలై 8:E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ ఓటరు ఈ నెల 23వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్…

Read More

రాయచూర్‌లో కాంగ్రెస్ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగు

సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా AICC అబ్జర్వర్ తోట లక్ష్మీకాంతరావు పర్యటన DCC అధ్యక్షుల ఎంపికపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం రాయచూర్, జూలై 29: (E6 tv NEWS,ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తోంది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న AICC అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు…

Read More

తెలంగాణలో 1 లక్ష దాటిన షోరూమ్‌ వెహికల్ రిజిస్ట్రేషన్లు.. ఆర్‌టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే!

హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు రవాణా శాఖ అందించిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ (Dealer Point Registration) విధానం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రారంభించిన ఈ సేవల ద్వారా షోరూమ్‌లలోనే పూర్తయిన నాన్-కమర్షియల్ (సొంత) వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 లక్ష దాటింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఆర్‌టీఏ (RTA) కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరిగే అవసరం లేకుండా, షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌సి…

Read More

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం: పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు! ఇస్లామాబాద్/వాషింగ్టన్ (E6TVప్రతినిధి): పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశించిన తరుణంలో, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించిన ఈ డీల్‌పై ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ చేసిన ప్రకటనలు, అమెరికా ఇచ్చిన కౌంటర్లు దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రకటన.. రేపిన దుమారం! పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా చేసిన…

Read More

ముధోల్ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి ఫలితమే: ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృతజ్ఞతలు స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానున్న అధ్యయన కేంద్రం ముధోల్, జూలై 25: (E6 tv NEWS:తిరుపతి గౌడ్)ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ముధోల్‌తో పాటు పరిసర…

Read More

నందిపేట్‌లో జర్నలిజం ముసుగులో పర్సంటేజీల దందా..?

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఏజెన్సీల నుంచి శాతం % వసూళ్ల ఆరోపణలు నందిపేట్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ నందిపేట్ మండలంలో ఓ ప్రముఖ పత్రికలో  సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేఖరిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంలో ఉన్న ప్రజల వద్ద నుండి  పర్సంటేజీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. స్వతహాగా నందిపేట్ నివాసి అయిన విలేకరి నందిపేట్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ నగరానికి, నగరం నుండి నందిపేట్ మండల కేంద్రానికి ప్రతిరోజూ…

Read More

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే సర్పంచ్ తూర్పు గంగామణి లక్ష్యం

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని సర్పంచ్ తూర్పు గంగామణి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ ముంపు ముప్పును అధిగమిస్తూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఆమె కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో అంతర్గత రోడ్ల విస్తరణ మురుగు కాలువల ఆధునీకరణ మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఇప్పటికే…

Read More