Breaking News

నేడే ఏపీ కేబినెట్ భేటీ: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. భారీ పెట్టుబడులకు ఆమోదం!

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.ముఖ్య అంశాలు:కేంద్రానికి ధన్యవాదాలు: పార్లమెంట్‌లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనుంది.భారీ పెట్టుబడుల జోరు: 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన సుమారు…

Read More

ఏపీలో హృదయవిదారక ఘటన

ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…

Read More