Breaking News

అమరులైన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి

నీట్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి ముధోల్, జూలై 25: (E6 tv NEWS, తిరుపతి గౌడ్).నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సంఘీభావంగా ముధోల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి అమరులైన విద్యార్థులకు…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల ఎల్ఓసీ అందజేత

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ భీంగల్, జూలై 25: (E6 tv NEWS: T,గంగాధర్) భీంగల్ మండల కేంద్రంలోని బోయిగల్లికి చెందిన పల్లేర్ల వైశ్విక్ (తండ్రి: అరుణ్ బాబు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

Read More

గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు

డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…

Read More

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…

Read More

హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…

Read More

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నుంచి ₹1,204 కోట్లు.. ఏపీ ప్రాజెక్టులకు సున్నా సహాయం!

హైదరాబాద్ : తెలంగాణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) ద్వారా వైయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద రూ. 1,204 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పట్నాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ పార్లమెంట్‌లో వెల్లడించారు. రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ…

Read More

సైబర్ బాధితులకు ఊరట: బాధితుల డబ్బులను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్!

హైదరాబాద్ : సైబర్ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి వారి సొమ్మును రిఫండ్ (Restoration) చేయించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) క్షేత్రస్థాయి పోలీసు విభాగాలతో కలిసి అత్యంత వేగంగా చర్యలు చేపడుతోంది. డిజిపి పర్యవేక్షణ &TGCSB వివరాలు: TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం: ఇ-జీరో ఎఫ్‌ఐఆర్ (E-Zero FIR) అందుబాటులోకి: సైబర్ మోసాల్లో నిర్ణీత పరిమితికి మించి డబ్బు…

Read More

UoHలో ‘నీట్’ నిరసనల సెగ: ఉపాధి, హక్కుల పోరాటంగా మారిన విద్యార్థి ఉద్యమం!

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (UoH) లో మొదలైన విద్యార్థుల ఆందోళనలు కేవలం పరీక్షల అక్రమాలకే పరిమితం కాకుండా.. నిరుద్యోగం, విద్యా రంగంలో అసమానతలు, రాజకీయ జవాబుదారీతనం మరియు విద్యార్థి ఉద్యమాలపై పోలీసుల అణచివేతపై నిరసనగా విస్తరిస్తున్నాయి. శ్రీరామ్ నగర్ నార్త్ షాప్‌కామ్ నుంచి వర్సిటీ ప్రధాన గేటు వరకు MSF-UoH మరియు NSUI-HCU ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్లు, విద్యావేత్తల మద్దతు: ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్తలు విద్యార్థుల…

Read More

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి సి.వి. ఆనంద్!

హైదరాబాద్ : తొలి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సందేశం: సోషల్ మీడియా వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — ఆ శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని మరియు సమాజంలో శాంతిభద్రతలు, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాస దీక్షలు…

Read More

తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…

Read More