Breaking News

సంస్కరణల సారథికి సత్కారం: మంత్రులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. పనుల్లో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం!

అమరావతి (E6TV ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో, అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్‌వోడీలకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు సీఎం పనితీరును, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు.మంత్రుల ప్రసంగాల్లోని కీలక అంశాలు:పరుగులెత్తిస్తున్న చంద్రబాబు – మంత్రి టీజీ భరత్:పరిశ్రమల స్థాపన విషయంలో సీఎం మమ్మల్ని…

Read More

చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం: మంత్రి నారా లోకేష్
‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు!

చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం: మంత్రి నారా లోకేష్‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు!అమరావతి: “మనం ఇక్కడ ఉన్నది కేవలం పాలన సాగించడానికి కాదు.. చరిత్ర సృష్టించడానికి!” అంటూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సందర్భంగా, అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల…

Read More

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడి

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడిముంబై: ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తుపై తన స్పష్టమైన విజన్‌ను ఆవిష్కరించారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి, సంస్కరణల ద్వారా సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఐటీ నుంచి ఏఐ వరకు: గూగుల్ భారీ…

Read More

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్: మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు

అమరావతి (E6TV వెబ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.తొలి మహిళా సీజేకు శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై రికార్డు సృష్టించిన జస్టిస్ లీసా గిల్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆమె రాకతో రాష్ట్ర…

Read More

ఉత్తరాంధ్రలో క్లీన్ ఎనర్జీ విప్లవం: అనకాపల్లిలో రూ.5,400 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో అనకాపల్లి జిల్లా మరోసారి గ్లోబల్ హాట్ స్పాట్‌గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, తాజాగా రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) రంగంలో భారీ పెట్టుబడులను సాకారం చేస్తోంది. ప్రముఖ సంస్థ ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్’ రాంబిల్లిలో ఏర్పాటు చేయనున్న మెగా ఎనర్జీ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేయనున్నారు.ముఖ్య విశేషాలు:మొత్తం పెట్టుబడి: రూ.5,400 కోట్లు.ఉపాధి అవకాశాలు: సుమారు 2,100 మందికి…

Read More