తెలంగాణ డిజిపి కార్యాలయంలో విషాదం: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!
హైదరాబాద్ : హైదరాబాద్ లక్డీకాపూల్లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) కార్యాలయంలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న స్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాష్రూమ్లో కాల్చుకుని బలవన్మరణం కార్యాలయ ఆవరణలోని వాష్రూమ్లోకి వెళ్లిన కానిస్టేబుల్ స్వామి, తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకున్నారు. కాల్పుల శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా, స్వామి తీవ్ర…

