Breaking News

“రోజూ శునకాల దాడులే..” వీధి కుక్కల బెడదపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన — ‘సుయో మోటు’గా పిల్ స్వీకరణ!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద, నిత్యం జరుగుతున్న కుక్కల దాడి ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరంలో వీధి కుక్కల నిర్వహణ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు హైకోర్టు గురువారం స్వచ్ఛందంగా (Suo Motu) ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించింది. “రోజూ దాడి ఘటనలే.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు” జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం…

Read More