Breaking News

ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల సంచారం: రెండు కుంకీ ఏనుగులను రంగంలోకి దించనున్న ఏపీ ప్రభుత్వం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న మానవ-వన్యప్రాణి ఘర్షణలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల దాడి నుంచి ప్రజలను కాపాడేందుకు రెండు శిక్షణ పొందిన ‘కుంకీ’ (Kumki) ఏనుగులను రంగంలోకి దించాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపునకు రవాణా డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పలమనేరులోని ముసలమడుగు క్యాంప్ నుంచి ఈ…

Read More