Breaking News

రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు–పెన్నుల పంపిణీ ఆర్భాటాలకు దూరంగా సమాజ సేవతో జన్మదిన వేడుకలు రాజేష్ ఠాకూర్ సేవా దృక్పథాన్ని కొనియాడిన బీజేపీ నాయకులు జమ్మికుంట,ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి). బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా…

Read More

మద్నూర్‌లో 27 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా

గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఎంతో కీలకం: డా. శ్రీలేఖ మద్నూర్ ఆగస్టు 5:(E6 tv NEWS, M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 మంది బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా అందించినట్లు మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మృతి

పత్రికా రంగంలో విషాదం.. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధుల సంతాపం నిజాంసాగర్ ఆగస్టు 5: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆశన్న మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిజం పట్ల ఆయన చూపిన…

Read More

ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం

ఆగస్టు 7న తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహణ బట్టాపూర్‌లో స్వాధీనం చేసుకున్న 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలానికి సిద్ధం ట్రిప్పుకు కనీస ధర రూ.2,000గా నిర్ణయం వేలంలో పాల్గొనాలంటే రూ.10,000 ధరావత్తు తప్పనిసరి వేలానికి ముందు ఇసుక నిల్వలను పరిశీలించే అవకాశం ఆసక్తి గల వారు ఆగస్టు 7 ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావాలని సూచన ఏర్గట్ల, ఆగస్టు 5 (E6 tv న్యూస్  ప్రతినిధి).ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఇటీవల…

Read More

మేనూర్‌లో రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలి

ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ మద్నూర్, ఆగస్టు 4: E6 tv NEWS (M. మస్నాజీ)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం ఆదేశించింది. బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ప్రధాన…

Read More

జేబీఎస్–మేడ్చల్ మెట్రో కారిడార్ కోసం రోడ్డెక్కిన ప్రజలు: పాదయాత్ర చేపట్టిన స్థానికులు!

హైదరాబాద్: జేబీఎస్ – మేడ్చల్ మెట్రో కారిడార్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, నిరసనకారులు ఆదివారం భారీ పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడత (Phase-II) విస్తరణను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జీడిమెట్ల నుండి జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మెట్రో హబ్ వరకు ఈ మార్చ్ నిర్వహించారు. ‘మేడ్చల్ మెట్రో సాధన సమితి’ (MMSS) ఆధ్వర్యంలో, ‘ది సిటిజన్స్ కౌన్సిల్’ మద్దతుతో జరిగిన ఈ పాదయాత్రలో వేగంగా…

Read More

పత్తి పంటలో ప్యారా విల్ట్‌పై రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ అనిల్

అంతాపూర్ గ్రామంలో పత్తి పంట పరిశీలన సరైన డ్రైనేజీ, శాస్త్రీయ నిర్వహణతో 90 శాతం వరకు మొక్కలను కాపాడవచ్చని సూచన మద్నూర్, ఆగస్ట్ 1: (E6 tv NEWS, M.మస్నాజీ) కామారెడ్డి జిల్లా అంతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అనిల్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ప్యారా విల్ట్ (Para Wilt) సమస్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యారా విల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత…

Read More

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష… బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన  ప్రాజెక్టుల పునరుద్ధరణకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రులు నిజామాబాద్ ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్) ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటిని అందించే కీలక జలాశయాలైన శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో పరిస్థితులు, సాగునీటి పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు….

Read More

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…

Read More

పెద్దపల్లిలో భారీ వర్షాలు: సచివాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబు అత్యవసర సమీక్ష!

పెద్దపల్లిలో భారీ వర్షాలు: సచివాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబు అత్యవసర సమీక్ష!

Read More