Breaking News

తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!

జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…

Read More

నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*

*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….

Read More

కట్టుదిట్టమైన భద్రత మధ్య బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం ఎన్నిక – ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం…

Read More

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసా: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసా: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Read More

#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత

#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్** జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి * **దిల్‌సుఖ్‌నగర్ నిరుద్యోగుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక**దిల్‌సుఖ్‌నగర్, జూన్ 29:**నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగుల ధర్నాలో ఆమె స్వయంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా…

Read More

కరెంట్ బిల్లు నెలాఖరులో చెల్లిస్తే వెంటనే కరెంట్ కట్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?

హైదరాబాద్, E6TV ప్రత్యేక కథనం ప్రతి నెల కరెంట్ బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని చెప్పి, కొంతమంది వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను వెంటనే నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ లైన్‌మెన్‌లు లేదా కాంట్రాక్ట్ సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటంటే… బిల్లు డ్యూ డేట్ దాటిందని వెంటనే కరెంట్ కట్ చేయవచ్చా? చట్టం ప్రకారం సమాధానం – లేదు. విద్యుత్ చట్టం (Electricity Act, 2003) సెక్షన్ 56 ప్రకారం,…

Read More

హరీష్ రావు ఆరోపణలు పచ్చి అబద్ధం.. గ్రామీణ రోడ్ల అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషప్రచారం: మంత్రి సీతక్క ఫైర్!

హైదరాబాద్ (E6TV ప్రతినిధి):హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.అసలు వాస్తవాలు ఇవే: మంత్రి సీతక్క క్లారిటీదేశవ్యాప్త నమూనా: HAM విధానం కొత్తదేమీ కాదని, 2016 నుంచే కేంద్ర ప్రభుత్వ సంస్థ NHAI…

Read More

కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి ‘మే డే’ శుభాకాంక్షలు!

హైదరాబాద్: శ్రమనే నమ్ముకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. కష్టం చేసే ప్రతి చేతికి విలువనిస్తూ.. సమానత్వం, న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.ముఖ్యమంత్రి సందేశంలోని ముఖ్యాంశాలు:శ్రమకు గౌరవం: “ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు ఉంది. వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణే మా ప్రజాప్రభుత్వ లక్ష్యం.”గిగ్ వర్కర్లకు అండ: డెలివరీ బాయ్స్ వంటి గిగ్…

Read More

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు!

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు! తెలంగాణ ఆర్టీసీలో పెను విషాదం నెలకొంది. చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ​ముఖ్యాంశాలు: ​E6TV స్పెషల్ రిపోర్ట్: ​”ప్రభుత్వ మొండి వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సమ్మె పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడం, చర్చలు విఫలం కావడంతో శంకర్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే…

Read More