Breaking News

ప్రత్యేక ఓటర్ సమయ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశం.

నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్)పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు వివిధ మండలాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడుతూ,…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం..

ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం – ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి. నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం, విద్యార్థి కేంద్రిత విద్యా విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని…

Read More

SIR ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపాలి

ప్రజలకు అవగాహన కల్పించిన బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై వివరాలు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి గడువులోగా సమర్పించాలని సూచన. బిచ్కుంద, తేదీ జూలై 7: E6 న్యూస్  (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్). ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి కుటుంబం తప్పనిసరిగా, సక్రమంగా పూర్తి చేయాలని బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More