Breaking News

కమిషన్ల కోసమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ

ఏర్గట్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం

మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….

Read More

భీంగల్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

6వ వార్డులో మురికి కాలువల శుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ నీటి సంరక్షణకు ప్రజలకు పిలుపు భీంగల్, ఆగస్టు 5: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి…

Read More

నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…

Read More

లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్

రసం పీల్చే పురుగుల నివారణకు రైతులకు సూచనలు లచ్మాపూర్, ఆగస్టు 1: (E6 tv NEWS M, మస్నాజీ) లచ్మాపూర్ శివారులోని పత్తి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) విశాల్ గౌడ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పంచ దోమ, తెల్ల దోమ, పెను బంకలను గుర్తించి, వాటి నివారణకు రైతులు సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పురుగుల నివారణ కోసం ఒక లీటర్ నీటికి…

Read More

టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్‌ల నియామకాలు

ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం  ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని…

Read More

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ సమాయత్తం.. ఒలింపిక్ భవన్‌లో సన్నాహక సమావేశం!

హైదరాబాద్: తెలంగాణ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) నిర్వహణ మరియు తెలంగాణ క్రీడాకారుల సన్నాహకాలపై బుధవారం హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు మరియు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (TOA) అధ్యక్షుడు ఏ.పి. జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్…

Read More

సూర్యవంశీ మెరుపు హాఫ్ సెంచరీ, మయాంక్ ధాటికి.. జింబాబ్వేపై భారత్ ఘనవిజయం!

హరారే: 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడగా, గాయం నుంచి పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ (2/18) పొదుపైన బౌలింగ్‌తో మెరిసాడు. ఫలితంగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేను 7 వికెట్ల తేడాతో చిత్రహింసలు పెట్టి ఓడించిన టీమిండియా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో అతను…

Read More

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!

గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. డ్రా తో కలసివచ్చిన అదృష్టం కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్‌లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె…

Read More

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

Read More