E6TV Special Storys
it is exclusive Content for E6TV
జిల్లా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో…
అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నీట్ పేపర్ లీక్పై కాంగ్రెస్ నిరసన – కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్ నిర్మల్లో ధర్నా, దిష్టిబొమ్మ దహనం – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిర్మల్, జూలై 22 (E6 tv NEWS: Md అమీనుద్దీన్): నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ…
గోదావరి పుష్కరాలు–2027కు పటిష్ట కార్యాచరణతో ముందుకుసాగాలి
భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పుష్కర ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సీసీ కెమెరాలు, డ్రోన్లతో 24 గంటల నిఘా ఏర్పాటు వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం నిజామాబాద్, జూలై 22: (E6 tv NEWS ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ…
రాహుల్ గాంధీవి చిల్లర రాజకీయాలు..
ప్రధాని మోదీ నివాసం వద్ద అరాచకంగా వ్యవహరించడం ఖండనీయం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పార్లమెంట్ను పక్కనబెట్టి రాజకీయ నాటకాలకు కాంగ్రెస్ పాల్పడుతోంది ప్రజల సానుభూతి కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం గాంధీ భవన్ ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ ఖండనీయం అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి ఇందూరు, జూలై 22:(E6 tv NEWS శివ ఠాకూర్):ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత,…
విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన…
నిజామాబాద్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్పై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు
నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…
పార్లమెంట్లో ‘నీట్’ లీకేజ్ సెగ.. నల్ల దుస్తుల్లో విపక్షాల రచ్చ, లోక్సభ వాయిదా!
న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ (NEET) పేపర్ లీకేజీ సెగ తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నిరసనకు దిగాయి. విపక్ష ఎంపీల తీవ్ర నినాదాలు, ఆందోళనల నడుమ సభ నడవకపోవడంతో స్పీకర్ లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద ఎంపీల భారీ నిరసనమరోవైపు పార్లమెంట్ పరిసరాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై జంతర్…
దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు
ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…
చెహలమ్ అర్బయీన్: ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల రద్దీ
E6TV డిజిటల్ డెస్క్: చెహలమ్ అర్బయీన్ పురస్కరించుకుని ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల సందడి మొదలైంది. ఇరాన్ నుండి ఇరాక్ వెళ్లే వేలాది మంది ఇరానియన్ యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ నుండి వచ్చే యాత్రికుల ప్రవేశం కోసం ప్రత్యేక సరిహద్దు మార్గాలను అధికారులు కేటాయించారు. చెహలమ్ అర్బయీన్ ప్రయాణ సమాచారం ఇరాన్ నుంచి ఇరాక్ వైపు వెళ్తున్న వేలాది మంది యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకోవడంతో అధికారులు ఇమ్మిగ్రేషన్…
పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.
ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్రే, ఆర్బీఎస్, పీఎస్ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు నిజామాబాద్, జూలై 21: E6…

