గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి
40 కోట్ల సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలిఈనెల 27న గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ యాత్రను విజయవంతం చేయండి: రాజ్ పురోహిత్ సింగ్ నిజామాబాద్ జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలోని శ్రీకృష్ణ మందిర్ గోశాల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ జిల్లా ప్రతినిధులు రాజ్ పురోహిత్…

