Breaking News

‘ఇండియా-ఏఐ’ మిషన్: 20 స్వదేశీ ఏఐ మోడల్స్‌కు కేంద్రం మద్దతు.. అశ్విని వైష్ణవ్ వెల్లడి!

న్యూఢిల్లీ : సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయి శక్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ‘ఇండియా-ఏఐ’ (IndiaAI) మిషన్ కింద 20 స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఎంపిక చేసి వాటికి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. మోడల్స్ వివరాలు & ప్రధానాంశాలు: భారీ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & రీసెర్చ్ దేశీయంగా ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం…

Read More