నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా?
నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా? రూ.65 లక్షల హామీపై వివాదం.. 260 గజాల భూమి వ్యవహారంలో కీలక మలుపు మాజీ మేయర్ భర్త, స్థానిక కార్పొరేటర్ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారా? బండారు లేఅవుట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసు పాత్రపై తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: నిజాంపేట్ సర్వే నంబర్ 94లోని సుమారు 260 గజాల భూమి వివాదం ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే దిశగా వెళ్తోందా?…

