విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ముంబైలో నిరసనలు.. 400 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు!
ముంబై: వివిధ పోటీ పరీక్షల లీకేజీలకు నిరసనగా ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిరసనలు మిన్నంటాయి. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలతో ముంబై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 13 ఎఫ్ఐఆర్లు.. 400 మందిపై కేసులు చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే కారణంతో జూలై 18 నుండి జూలై 22 మధ్య కాలంలో ముంబైలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం…

