AP: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తు…
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల పరిధిలోకి రాని అర్హులైన లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుండి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర వర్గాల వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన షెడ్యూల్: కావాల్సిన పత్రాలు (Documents Required):…

