నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ఉద్రిక్తత: రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సాగునీరు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతుల తరఫున ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తోపులాటలో చొక్కా చిరిగిన ఘటన: శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పందన: పోలీసుల తీరుపై శిల్పా రవి తీవ్రంగా మండిపడ్డారు. ఎంతటి అడ్డంకులు ఎదురైనా రైతుల పోరాటంలో వెనకడుగు వేసేది లేదని…

