గ్రేటర్ వరంగల్లో లీనమై 13 ఏళ్లైనా తీరని ఆవేదన: మౌలిక వసతుల కోసం విలీన గ్రామాల ఎదురుచూపులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో 42 గ్రామాలు విలీనమై 13 ఏళ్లు గడుస్తున్నా.. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదు. ప్రాపర్టీ టాక్స్, నివాస నీటి పన్నులు, భవన నిర్మాణ అనుమతుల రుసుములు భారీగా పెరిగినప్పటికీ.. అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం మరియు వీధి దీపాల సమస్యలు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయని విలీన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. స్థానిక ప్రజలు & నేతల ఆవేదన: అధికారుల వివరణ: విలీన గ్రామాల మౌలిక వసతుల…

