ఉత్తర తెలంగాణకు వరం ‘ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్’ కొత్త రైల్వే లైన్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మహేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు!
హైదరాబాద్ / న్యూఢిల్లీ: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కొత్తగా ప్రతిపాదించిన ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ ప్రాంత రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని శాసనసభలో బిజెపి ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో కలిసి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు….

