వెలుగొండకు జలహారతి పట్టించిన బీజేపీ నాయకులు!
మార్కాపురం: పూలదండలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ వెలుగొండ ప్రాజెక్టు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ నేతలు, ప్రాజెక్టు జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరప్రసాదం లాంటి ప్రాజెక్టు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పి.వి. కృష్ణారావు మాట్లాడుతూ… వెలుగొండ ప్రాజెక్టు కేవలం ప్రకాశం జిల్లాకే కాకుండా, పొరుగునున్న వైఎస్సార్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు కూడా జీవనరేఖ అని కొనియాడారు. ప్రధాన…

