సూర్యాపేట జిల్లాలో విషాదం: ఆారోగ్య సమస్యలతో వయోవృద్ధ దంపతుల ఆత్మహత్య
నల్గొండ / తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వయోవృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను వడియాల శ్రీనివాస్ (58), ఆయన భార్య జ్యోతి (52) గా పోలీసులు గుర్తించారు. ఘటన వివరాలు: ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

