Breaking News

Shiv Thakur

E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

Read More

మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

హెడ్లైన్:

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

సబ్ హెడ్లైన్లు:

పెర్కిట్ రేణుక ఎల్లమ్మ ఆలయ సందర్శన సందర్భంగా శాలువాతో ఘన సత్కారం

పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న మర్యాదపూర్వక భేటీ

నిజామాబాద్, జూలై 1:

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెర్కిట్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై వారు స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణు యాదవ్, బాల్కొండ మాజీ మండల అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, గుమ్మిరియాల సర్పంచ్ సంజీవ్, లక్కోరా ఉప సర్పంచ్ రాము, తోర్తి సర్పంచ్ భూమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)  అందుబాటులో ఉన్న సేవా వివరాలు

Reminder ⏰ ఈరోజు (01-07-2026) అందుబాటులో ఉన్న సేవల వివరాలు: సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి, ట్రస్టులు/స్కీమ్స్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ 01.07.2026 ఉదయం 11:30 గంటల నుండి అందుబాటులో ఉంటుంది. ⚠️గమనిక: శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా 15.09.2026 & 23.09.2026 తేదీలలో బ్రేక్ దర్శనం మరియు 13.09.2026 నుండి 25.09.2026 వరకు వసతి సదుపాయం వర్తించవు;అలాగే 16.09.2026 నుండి 22.09.2026 వరకు బ్రేక్ దర్శనం కేవలం ‘మహా లఘు దర్శనం’ మాత్రమే…

Read More

డాక్టర్ సేవలు సమాజానికి అమూల్యం, వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎం, సుమంత్ కుమార్.

డాక్టర్ల సేవలు సమాజానికి అమూల్యం.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ నిజామాబాద్, జూలై 1: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సేవాభావంతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమైనవని అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో రోగులకు ధైర్యం…

Read More

డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాంబ్లే సూర్యకాంత్ నియమకం

*డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా కాంబ్లే సూర్యకాంత్ నియామకం…*

నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ ని డీజే ఎఫ్ (డబ్ల్యూ) జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు
అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ నాయకత్వంలో
రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యదర్శి గా నియామక మైన సందర్భంలో సూర్యకాంత్ మాట్లాడుతూ డీజే ఎఫ్ డబ్ల్యూ జర్నలిస్ట్ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ గారు నాపై విశ్వాసంతో నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై రాష్ట్రంలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యొక్క పదవీ బాధ్యతలు సంఘాన్ని బలోపేతం మరియు జర్నలిస్టుల అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు
ఈ సందర్భంలో నిర్మల్ జిల్లా. డి జె ఎఫ్ డబ్ల్యూ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు అరుగుల పోశెట్టి మారాజు గంగాధర్ పాతర్ల రాజు తాడిచెట్ల మధు అభినందించారు

Read More

డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాంబ్లే గా సూర్యకాంత్ నియమకం

*డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా కాంబ్లే సూర్యకాంత్ నియామకం…*

నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ ని డీజే ఎఫ్ (డబ్ల్యూ) జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు
అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ నాయకత్వంలో
రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యదర్శి గా నియామక మైన సందర్భంలో సూర్యకాంత్ మాట్లాడుతూ డీజే ఎఫ్ డబ్ల్యూ జర్నలిస్ట్ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ గారు నాపై విశ్వాసంతో నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై రాష్ట్రంలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యొక్క పదవీ బాధ్యతలు సంఘాన్ని బలోపేతం మరియు జర్నలిస్టుల అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు
ఈ సందర్భంలో నిర్మల్ జిల్లా. డి జె ఎఫ్ డబ్ల్యూ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు అరుగుల పోశెట్టి మారాజు గంగాధర్ పాతర్ల రాజు తాడిచెట్ల మధు అభినందించారు

Read More

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

Read More