ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల ఎల్ఓసీ అందజేత
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ భీంగల్, జూలై 25: (E6 tv NEWS: T,గంగాధర్) భీంగల్ మండల కేంద్రంలోని బోయిగల్లికి చెందిన పల్లేర్ల వైశ్విక్ (తండ్రి: అరుణ్ బాబు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

