Breaking News

తెలంగాణలో పెరిగిన 22A నిషేధిత భూములు: వివరాలు వెల్లడించకపోవడంపై భూఉజమానుల ఆందోళన

తెలంగాణలో సెక్షన్ 22A నిషేధిత భూముల విస్తీర్ణం 2018 నాటి ధరణి గణాంకాల కంటే భారీగా పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన తాజా డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 98 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 2018లో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇది 84 లక్షల ఎకరాలుగా ఉండగా, ఇప్పుడు ఏకంగా 14 లక్షల ఎకరాలు అదనంగా చేరడంపై వివాదం నెలకొంది. వివాదానికి సంబంధించిన ముఖ్య…

Read More

నాగార్జునసాగర్ నీటి తరలింపుపై రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తుంటే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీక్షకుడిలా చూస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ నీటి తరలింపును తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును (KRMB) ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ఆరోపణలు & ముఖ్యాంశాలు:

Read More

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి

కంటేశ్వర్‌లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్‌కు హాజరు కావాలని కోరుతూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు…

Read More

భీంగల్‌లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు

భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్‌ పోసి బ్లేడ్‌ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…

Read More

జుక్కల్‌లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు

జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్‌కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…

Read More

డిజిటల్ అరెస్ట్ కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వేగవంతమైన చర్యలు: రూ. 85.20 లక్షలు సేవ్

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నేరెడ్‌మెట్‌కు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు సకాలంలో స్పందించి పెద్ద ఉపశమనం అందించారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ. 85.20 లక్షల మొత్తాన్నిTGCSB అధికారులు తిరిగి సేవ్ చేయడంలో విజయం సాధించారు. సంఘటన వివరాలు: TGCSB తక్షణ చర్యలు: న్యాయపరమైన తదుపరి ప్రక్రియ కోసం ఈ కేసును మల్కాజిగిరి సీసీపీఎస్ (CCPS) కి బదిలీ చేశారు. సైబర్…

Read More

కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం (MoU)

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ’ (YISU), ప్రపంచ ప్రఖ్యాత ‘కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ’ (KNSU)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ముఖ్య విషయాలు: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు మరియు YISU బృందం చేపట్టిన ఈ చొరవను…

Read More

ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం

హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ…

Read More

బాల్కొండలో గంజాయి ముఠాపై పోలీసుల దాడి.. 19 మంది పట్టివేత

బాల్కొండ, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ మండల వన్నెల్‌-బి వరద కాలువ గట్టు వద్ద గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న 18 మందితో పాటు గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది…

Read More

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ” అర్థరహితమైనవి”గా కొట్టిపారేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, విదేశీ పర్యటనలకు అవసరమైన నిబంధనలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రధానాంశాలు: అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ… దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యక్తులు మరియు సంస్థలను కలిసే అవకాశం ఉందనే సమాచారంతోనే…

Read More