News
ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన
అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…
రాయచూర్లో కాంగ్రెస్ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగు
సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా AICC అబ్జర్వర్ తోట లక్ష్మీకాంతరావు పర్యటన DCC అధ్యక్షుల ఎంపికపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం రాయచూర్, జూలై 29: (E6 tv NEWS,ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తోంది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న AICC అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…
సంస్కృత సాహిత్యానికి మూలపురుషుడు వేదవ్యాసుడు
వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్. సంస్కృత శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ) సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి,…
సెక్యూరిటీ రివ్యూ పేరిట రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు.. న్యాయపోరాటం చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నాయకులకు రక్షణగా ఉన్న భద్రతను ఉపసంహరించుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ రివ్యూ కమిటీ (SRC) పేరుతో విపక్ష నాయకుల భద్రతను తొలగిస్తూ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేవనెత్తిన ప్రధానాంశాలు: “తెలంగాణలో…
మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్లో ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్!
వరంగల్ / హైదరాబాద్: త్వరలో జరగనున్న వరంగల్, హైదరాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ పురపాలక పోరును ‘పాలిటిక్స్ సెమీఫైనల్’గా కాంగ్రెస్ భావిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడిచిపోవడంతో, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదని అధిష్టానం స్పష్టం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను…
అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
ఓట్యాట్పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర, తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా…
కోర్ డిప్రెషన్ ఎఫెక్ట్.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్). బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు…
ఫాం పాండ్ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం
మద్నూర్లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!
జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…
1983 తర్వాత తెలంగాణ ఎసిబి ఆల్-టైమ్ రికార్డు.. ఒకే త్రైమాసికంలో అత్యధిక కేసులు నమోదు!
హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 రెండవ త్రైమాసికంలో (Q2) అవినీతి అధికారుల పై వరుస దాడులు, విచారణలు చేపట్టి 1983 సంవత్సరం తర్వాత ఒక నిర్దిష్ట త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు బ్యూరో వెల్లడించింది. మంగళవారం ఎసిబి డైరెక్టర్ జనరల్ చారూ సిన్హా, డైరెక్టర్ అవినాష్ మహంతిలతో కలసి బ్యూరో నమోదు చేసిన కేసులు, పురోగతిపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండవ త్రైమాసికంలో నమోదు…

