News
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…
జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.
జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో…
జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.
జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో…
భీంగల్ పట్టణంలో గాయత్రీ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాప్రి గోల్డ్ లోన్ శాఖ ను ప్రారంభించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి.
భీంగల్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖతో పాటు కాప్రి గోల్డ్ లోన్ శాఖను రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభమై నేటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 85 శాఖలతో రూ.4,500 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు…
SIR ప్రక్రియలు భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా, ఆర్, భూపతిరెడ్డి.
ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేసిన ఎమ్మార్వో, బీఎల్వోలు ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి : ఎమ్మెల్యే నిజామాబాద్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్తో పాటు బీఎల్వోలు రజిత, లావణ్య, నరేష్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్…
కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం
బాసర జూలై 2: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల…

