Nizambad
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
మద్నూర్ సబ్స్టేషన్లో వినియోగదారుల నుంచి వినతుల స్వీకరణ మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) మద్నూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, కొత్త కనెక్షన్లు, తక్కువ వోల్టేజ్, బిల్లింగ్ తదితర అంశాలపై వినియోగదారులు తమ…
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వానికి డిమాండ్ నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి).ఎస్టీ కార్పొరేషన్కు పెండింగ్లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్లోని రోడ్డు…
ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి)ఎస్టీ కార్పొరేషన్కు పెండింగ్లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్లోని రోడ్డు రవాణా భవనాల అతిథి గృహంలో జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ…
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
రీజినల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సేవలను స్మరించిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS, శివ ఠాకూర్)ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా…
మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
మెగా జాబ్ మేళాతో 2 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగస్టు 9న శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా 60కు పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం నిజామాబాద్, ఆగస్టు 6: (E6 ‘tv NEWS శివ ఠాకూర్).యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ…
కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి). ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్…
భీంగల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
6వ వార్డులో మురికి కాలువల శుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ నీటి సంరక్షణకు ప్రజలకు పిలుపు భీంగల్, ఆగస్టు 5: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి…
రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు
అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు–పెన్నుల పంపిణీ ఆర్భాటాలకు దూరంగా సమాజ సేవతో జన్మదిన వేడుకలు రాజేష్ ఠాకూర్ సేవా దృక్పథాన్ని కొనియాడిన బీజేపీ నాయకులు జమ్మికుంట,ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి). బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా…
లేండి వాగు వరదపై అప్రమత్తంగా ఉండాలి
గోజేగావ్ గ్రామస్థులకు ఎస్సై మోహన్రెడ్డి హెచ్చరిక మద్నూర్ ఆగస్టు 5:E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామ ప్రజలు లేండి వాగు వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై మోహన్రెడ్డి సూచించారు.బుధవారం లేండి వాగును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాగు నీటిమట్టం మరింత…
మద్నూర్లో 27 మంది బాలికలకు హెచ్పీవీ టీకా
గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఎంతో కీలకం: డా. శ్రీలేఖ మద్నూర్ ఆగస్టు 5:(E6 tv NEWS, M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 మంది బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా అందించినట్లు మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో హెచ్పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని…

