Breaking News

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ (తాతా మధు)ను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారీ బందోబస్తు నడుమ ఆయనను అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమైన వివరాలు: అరెస్టు చేసిన ఎమ్మెల్సీలను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టేందుకు…

Read More

హామీల అమల్లో వైఫల్యం: నల్ల టీషర్టులతో బీఆర్‌ఎస్ నిరసన, ఎమ్మెల్యేల అరెస్ట్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 1000 రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమైన వివరాలు:

Read More

తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు పొడిగింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి భారత కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన వివరాలు: ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఓటర్లకు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు చేసుకోవడానికి అదనపు సమయం లభించింది.

Read More

‘ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ’: కేటీఆర్ తీవ్ర ధ్వజమెత్తు!

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల విఫల పాలనపై అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై పోలీసులు కిరాతకంగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ కాస్తా ‘దుశ్శాసన సభ’గా మారిపోయిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోలీసుల అనాగరిక ప్రవర్తన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. కేటీఆర్ ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలు:…

Read More

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల తీవ్ర దుమారం: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

తెల్లవారుజామున పోలీసుల ముమ్మర చర్యలు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు అసెంబ్లీ వద్ద నిరసన – ఉద్రిక్త పరిస్థితులు బిఆర్‌ఎస్ అగ్రనేతలపై కూడా కేసులు తాతా మధు వివరణ & రాజకీయ ప్రత్యారోపణలు

Read More

శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి

కేసును నీరుగారిస్తే రాజధాని ముట్టడిస్తాం కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నర్సు ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాజధానిని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శిరీష హత్య ఘటనపై సోమవారం కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్‌లో రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్న గిరిజన యువతిపై…

Read More

కేఎల్ఆర్ గ్రూప్ చైర్పర్సన్ నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం

పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్  కె. నాగమణికి ప్రతిష్ఠాత్మక “శిక్షా రత్న-2026” పురస్కారం లభించింది. విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక విద్యా విధానాలను ప్రోత్సహించడం వంటి సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హరి విశ్వవిద్యాలయం, సూపర్ ఏఐ అకాడమీ, అదాబ్ హైదరాబాద్, సాక్షి ఎడ్యుకేషన్, స్టడీ9 మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు….

Read More

ఇంటిని తలపిస్తున్న సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల

పరిశుభ్రత, నిర్వహణపై ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు ప్రశంసలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజం సహకరించాలి భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉండి ఇంటి వాతావరణాన్ని తలపిస్తోందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం పాఠశాలల సందర్శనలో భాగంగా ఆయన సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు,…

Read More

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న…

Read More

ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం

ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి…

Read More